స్పెషల్ ఫోకస్
-
*తెలంగాణలో 24 గంటలు షాపులు ఓపెన్*
హైదరాబాద్, నిఘా 24: తెలంగాణ వర్తక వ్యాపారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వేళల్లో షాపులు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో…
Read More » -
*నాడు బాహుబలికి వేధింపులు – నేడు భూబకాసురులకు అండదండలు*
జాగో శేరిలింగంపల్లి – 1శేరిలింగంపల్లి, నిఘా 24 : అదే మండలం… అదే సర్వే నెంబరు… అదే రెవెన్యూ అధికారులు… కానీ అధికారుల వైఖరిలో ద్వందనీతి. నాడు…
Read More » -
*ప్రైవేట్ సర్వే నంబర్లు చూపిస్తూ ప్రభుత్వ భూమిలో దర్జాగా పాగా*
పటాన్ చెరు, నిఘా 24 : అదో పెద్ద పేరుగాంచిన మేజర్ గ్రామపంచాయతీ. రియల్ ఎస్టేట్లో రాష్ట్రంలోనే పేరొందిన రిచ్ విలేజ్… అంతే స్థాయిలో రియల్ మోసాలు,…
Read More » -
*వాట్సప్ లో అందుబాటులోకి వచ్చిన మరో కొత్త ఫీచర్*
హైదరాబాద్, నిఘా 24: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తన కాంపిటీటర్లకు గట్టి పోటీనిస్తూ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను…
Read More » -
*పర్సనల్ లైఫ్ ను పబ్లిక్ లో పెట్టుకోవద్దు: విసి.సజ్జనార్*
హైదరాబాద్, నిఘా 24: నేటి యువత సోషల్ మీడియా మీద ఎక్కువ కాలం గడుపుతున్నారని, కొంతమంది సోషల్ మీడియాతో తమ పర్సనల్ లైఫ్ ను పబ్లిక్ లో…
Read More » -
*ఆంధ్రా, తెలంగాణలో 78 మంది కుబేరులు*
హైదరాబాద్, నిఘా 24: దేశంలో రూ. 1000 కోట్లు, అంతకుమించిన సంపద కలిగిన ధనవంతుల జాబితాను హురూన్ రిపోర్ట్ ఇండియా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ విడుదల చేసింది. ‘ఐఐఎఫ్ఎల్…
Read More » -
*ఆగస్టు 1నుంచి తెలంగాణలో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం*
హైదరాబాద్, నిఘా 24 : బోగస్ ఓట్ల తొలగింపు కోసం రాష్ట్రంలో ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం…
Read More » -
*హైటెక్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల దళిత బంధు*
శేరిలింగంపల్లి, నిఘా 24 : దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు హైటెక్ నియోజకవర్గం శేరిలింగంపల్లి లో పక్కదారి పడుతోంది. నియోజకవర్గ…
Read More » -
*గోపన్ పల్లిలో 10ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాకు భారీ స్కెచ్…*
హైదరాబాద్, నిఘా 24: అది చూసేందుకు కేవలం మట్టి డంపింగ్ మాత్రమే… కానీ లోతుగా పరిశీలిస్తే కానీ అసలు విషయం అవగతం కాదు… నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో…
Read More » -
*దశాబ్దాల బసవతారక నగర్ కూల్చివేత*
హైదరాబాద్, నిఘా24: “ఐటి కారిడార్ కు అనుకొని ఉన్న బసవతారక నగర్. బుధవారం ఉదయం ఎప్పటిలాగే నిద్రలేచింది. పనులకు వెళ్లేందుకు పెద్దలు, బడులకు వెళ్లేందుకు పిల్లలు సిద్దమవుతున్నారు.…
Read More » -
*భారత్ లో ప్రవేశించిన కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్*
నిఘా, హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో 2 ఓమిక్రాన్ కేసులు నమోదు కావడం దేశ ప్రజలను కలవరపెడుతోంది. ప్రపంచ…
Read More » -
*యాదాద్రి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ తేదీ ఖరారు*
హైదరాబాద్, నిఘా24 : తెలంగాణలోని ప్రతిష్ఠాత్మక ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి ఆలయం పున:ప్రారంభ తేదీ ఖరారయింది. మంగళవారం యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలనకు వచ్చిన తెలంగాణ…
Read More » -
*చివరి దశలో స్వాంతన కోసం ‘స్పర్శ హోస్పైస్’*
హైదరాబాద్, నిఘా24: ఐటీ కారిడార్ పరిధిలోని ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ హోస్పైస్ నూతన సెంటర్ నేడు ప్రారంభం కానుంది. ఖాజాగూడ ప్రధాన రహదారికి అనుకొని, ఔటర్…
Read More » -
*కోకాపేట భూముల వేలంతో 2వేల కోట్లు*
హైదరాబాద్, నిఘా24: కోకాపేట భూముల వేలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపించింది. గురువారం నిర్వహించిన వేలంలో కోకాపేటలోని నియో పోలీస్ భూములు అత్యధిక ధర పలికి…
Read More »